వార్తలకు తిరిగి వెళ్లండి

హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన రైతుల ధర్నాలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూరైతుల కష్టాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ 420 అడుగుల భారీ బ్యానర్ను ప్రదర్శించారు.
420 హామీలు.. 6 గ్యారెంటీలు.. 13 డిక్లరేషన్లు అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీల అమలులో పూర్తిగా విఫలమై రైతులను దగా చేసిందన్నారు.
Comments
Loading comments...

