వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. వచ్చే 3 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.
పిడుగులతో పాటు గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అధికారులు అప్రమత్తంగా ఉండి చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించింది.
Comments
Loading comments...

