వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో గుర్తుతెలియని 60-65 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై డి. శ్రీనివాసరావు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 9247585743 నంబర్ను సంప్రదించి సమాచారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

