Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ఢీకొని 20 మేకలు మృతి

Follow Udayam on Google
sanjay Sep 18, 2026 11:03 AM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో సుమారు 20 మేకలు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో రైలు పట్టాలపై నడవడం ప్రమాదకరమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైలు పట్టాలు నడిచేందుకు కాదు.. రైళ్ల కోసం మాత్రమేనని గుర్తుంచుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...