Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 7:53 PM విజయనగరంGeneral
రైల్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు - Udayam
విజయనగరం రైల్వే ఫ్లాట్‌ఫారాలపై, కదులుతున్న రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. విజయనగరం గ్రామీణ పరిధిలోని పాతదుప్పాడ గ్రామానికి చెందిన కుమార్‌ అనే వ్యక్తిని GRP , RPF బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని వద్ద నుంచి రూ. 20 వేల విలువైన మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని విశాఖ కోర్టులో హాజరు పరిచారు.

Comments

G
Loading comments...