వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియాలో తొలి ఎంపిక తర్వాత రెండేళ్ల పాటు 12వ ఆటగాడిగా ఉండటం తన కెరీర్లో అత్యంత కఠిన దశ అని అజింక్య రహానే వెల్లడించాడు. ఆ సమయంలో నిరాశ చెందకుండా నేర్చుకోవడంపైనే దృష్టి పెట్టానని చెప్పాడు.
ఓర్పుతో పాటు సీనియర్ ఆటగాళ్ల సలహాలు తనను ముందుకు నడిపించాయని రహానే పేర్కొన్నాడు. తన నియంత్రణలో ఉన్న విషయాలపైనే దృష్టి పెట్టడం వల్లే ఎక్కువకాలం భారత జట్టుకు ఆడగలిగానని వివరించాడు.
Comments
Loading comments...
