వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ మరియు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఓ వివాహానికి ఆహ్వానించేందుకు వంశీ, రాధాను కలిసినట్లు తెలుస్తోంది.
రాధాకు MLC పదవి దక్కకపోవడంతో ఈ భేటీ ఆసక్తి రేపుతోంది. పదవులతో సంబంధం లేకుండా స్నేహానికి ప్రాధాన్యమా, టీడీపీపై అసంతృప్తా అనే అంశాలపై ఇద్దరు నేతలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Comments
Loading comments...

