వార్తలకు తిరిగి వెళ్లండి
రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ అరెస్ట్

టెకీ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో భర్త శ్రీచరణ్ను దేహ్రాదూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ జేసీ పంత్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఆమెను భర్తే హత్య చేశాడని తండ్రి ఆరోపిస్తున్నారు.
ఈ కేసుపై దేహ్రాదూన్ కలెక్టర్ ఆదేశాల మేరకు మెజిస్టీరియల్ దర్యాప్తు ప్రారంభమైంది. జూన్ 14-16 మధ్య మసూరీలో జరిగిన ఘటనలపై అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Loading comments...