Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులపై దాడిని ఖండించిన జగన్

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 11, 2026 9:28 PM గుంటూరుGeneral
రైతులపై దాడిని ఖండించిన జగన్ - Udayam
ఉండవల్లిలో రాజధాని రైతులపై జరిగిన రాక్షసకాండను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. భూములు ఇవ్వబోమని రైతులు చెబుతున్నా, వారి అభ్యంతరాలను వినకుండా పోలీసులు బుల్డోజర్లతో పంటలను ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతుల గొంతు నొక్కుతూ సాగుతున్న ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని ఆయన ప్రశ్నించారు. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...