వార్తలకు తిరిగి వెళ్లండి

గణపవరం ఆర్అండ్బీ రహదారిలోని రాచూరు మలుపు ప్రమాదభరితంగా మారడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మలుపు వద్ద రహదారి ఇరుకుగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రోడ్డు వెడల్పు కోసం అధికారులు మార్కింగ్ చేసినా పనులు ప్రారంభం కాలేదు. పనులు ఎప్పుడు జరుగుతాయా అని వాహనదారులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

