Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయపూడి వద్ద పోలీస్, ఎన్‌సీసీ విద్యార్థుల పెరేడ్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 4:41 PM గుంటూరుGeneral
రాయపూడి వద్ద పోలీస్, ఎన్‌సీసీ విద్యార్థుల పెరేడ్  - Udayam
అమరావతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.బుధవారం రాయపూడి సమీపంలోని పెరేడ్ గ్రౌండ్‌లో పోలీస్ సిబ్బంది, ఎన్‌సీసీ విద్యార్థులు కలిసి సాయుధ దళాల పెరేడ్‌ను ఉత్సాహంగా ప్రాక్టీస్ చేశారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...