Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్‌లో 4,267 మంది ఓటర్లకు నోటీసులు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 1:22 PM జగిత్యాలGeneral
రాయికల్‌లో 4,267 మంది ఓటర్లకు నోటీసులు - Udayam
రాయికల్ మండలంలో ఎస్‌ఐఆర్‌ నోటీసులు అందుకున్న 13,318 మంది ఓటర్లలో 9,051 మంది విచారణకు హాజరయ్యారు. ఇంకా 4,267 మంది విచారణకు హాజరుకాలేదని అధికారులు తెలిపారు. హాజరుకాని ఓటర్లను గుర్తించి బీఎల్‌వోలు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే అవకాశం ఉన్నందున నోటీసులు అందుకున్న వారు వెంటనే స్పందించాలని కోరారు.

Comments

G
Loading comments...