వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండల బీజేపీ ఇన్చార్జిగా కల్లెడ ధర్మపురి నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు రాచకొండ హరిబాబు ఈ మేరకు ప్రకటించారు. ఎంపీ అరవింద్, ఇన్చార్జి భోగ శ్రావణికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నాయకులు, కార్యకర్తలను ఏకం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

