Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయి పరిశ్రమలో కార్మికుడి మృతి

Follow Udayam on Google
sreekanth patel Aug 21, 2026 9:33 AM మహబూబ్‌నగర్General
రాయి పరిశ్రమలో కార్మికుడి మృతి - Udayam
బాబానగర్ మండలం ఉడిత్యాలలోని ఎస్‌ఎస్ఆర్ రాయి పొడి పరిశ్రమలో సాయి కిరణ్ అనే కార్మికుడు ప్రమాదంలో మృతి చెందాడు. భద్రతా పరికరాలు కల్పించలేదని స్థానికులు ఆరోపించారు. పరిశ్రమకు హెచ్‌ఎండీఏ తుది సాంకేతిక అనుమతి రాలేదని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...