Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు సాధించిన ప్రధానోపాధ్యాయులు

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 1:02 PM నిజామాబాద్General
రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు సాధించిన ప్రధానోపాధ్యాయులు - Udayam
మండలంలోని మదన్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూల నారాయణరెడ్డి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆయనను అభినందించారు. విద్యారంగంలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు లభించడం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...