వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల మండలం అంబటిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెపిహెచ్ఎస్) ప్రధానోపాధ్యాయులు వేముల నిరంజన్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయులు అవార్డుకు ఎంపికయ్యారు.
ఈ అవార్డును కొడంగల్లో జరిగే సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఆయనకు అవార్డు దక్కడం పట్ల పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

