వార్తలకు తిరిగి వెళ్లండి

జలుమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న హేమ సుందర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.
ఉన్నతాధికారుల నుంచి ఈ సమాచారం గురువారం వచ్చిందని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఈ పురస్కారం అందుకుంటున్నట్లు అన్నారు. పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Loading comments...

