వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న రాయికల్కు చెందిన డా. పడాల తిరుపతిని కరీంనగర్లో ఘనంగా సన్మానించారు.
శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆయన బోధనా, పరిశోధనా ప్రతిభకు ఈ పురస్కారం నిదర్శనమని ప్రశంసించారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, ఓఎస్డీ, అధ్యాపకులు, విద్యార్థులు డా. తిరుపతికి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

