వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కూటమి పాలన పై ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారని డిసిసి అధ్యక్షులు బాల గురవయ్య అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతనంగా నియోజకవర్గ ఇన్చార్జిలను నియమించడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నరసయ్యను ఎంపిక చేసామని అన్నారు.గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...

