Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాసి గుట్ట తండాలో ఇద్దరిపై కేసు నమోదు

Follow Udayam on Google
babu varun Aug 09, 2026 10:13 PM రాజన్న సిరిసిల్లక్రైమ్
రాసి గుట్ట తండాలో ఇద్దరిపై కేసు నమోదు - Udayam
వీర్నపల్లి మండలం రాసి గుట్ట తండాలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. గ్రామానికి చెందిన పదావత్ శివరాం నాటు వేసేందుకు బదులుగా రమ్మని బానోతు శ్రీను, బానోతు బాలులను పిలిచారు. ఆ సమయంలో మాట మాట పెరిగి గొడవ జరిగింది. బాధితుడు శివరాం ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మణ్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...