Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంపాఫోసాతో ప్రధాని మోదీ భేటీ

Follow Udayam on Google
Ram Sep 13, 2026 6:13 PM జాతీయంGeneral
రాంపాఫోసాతో ప్రధాని మోదీ భేటీ - Udayam
ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంపాఫోసాతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారత్‌–దక్షిణాఫ్రికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. వాణిజ్యం, కీలక ఖనిజాలు, మౌలిక వసతులు, ఆహార భద్రత, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధిపై చర్చించారు.

Comments

G
Loading comments...