Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంకీ సంస్థకు ప్రభుత్వం తొత్తుగా మారింది: పారిశుద్ధ్య కార్మికులు

Follow Udayam on Google
G,SATHISH Sep 13, 2026 3:39 PM హైదరాబాద్General
పారిశుద్ధ్య కార్మికులను రాంకీ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ చెత్త సేకరణ కార్మికులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఎల్బీ స్టేడియంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాంకీ సంస్థకు తొత్తుగా మారి తమను అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు. తమ బతుకులపై ప్రభుత్వం బూడిద చల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...