Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురంలో నేడు పరిషత్‌ సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 11:51 AM కోనసీమGeneral
రామచంద్రపురంలో నేడు పరిషత్‌ సర్వసభ్య సమావేశం - Udayam
రామచంద్రపురం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పి.పద్మజ్యోతి తెలిపారు. ఎంపీపీ అంబటి భవాని అధ్యక్షతన సమావేశం జరగనుందని పేర్కొన్నారు. మండలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై సమావేశంలో సమీక్షించనున్నారు. అధికారులు, సిబ్బంది, ఎంపీటీసీ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో సూచించారు.

Comments

G
Loading comments...