Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురం రూరల్‌లో కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 10:47 AM కోనసీమGeneral
రామచంద్రపురం రూరల్‌లో కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి - Udayam
రామచంద్రపురం మండలం తాళ్లపొలంలో విద్యుత్‌ షాక్‌కు గురై తేతల వెంకటరెడ్డి (50) మృతి చెందాడు. అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన వెంకటరెడ్డి ఓ ఇంటి పునాదిలో ఇసుక నింపుతుండగా మోటారుకు కలిపిన విద్యుత్‌ వైరు ప్రమాదవశాత్తూ తగిలింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...