వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ టౌన్షిప్లోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రామచంద్రాపురం ఎంఈఓగా సేవలందించిన శ్రీ మూర్తి రాములు పదవీ విరమణ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మూర్తి రాములను సత్కరించి, ఆయన సేవలను అభినందించారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

