వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాకు సంబంధించిన పరిశీలన, అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది.
ఈ సందర్భంగా అధికారులు ఓటర్ల వివరాలను పరిశీలించి, అర్హత కలిగిన ఓటర్ల వివరాలను నమోదు చేశారు. ఓటర్ల జాబితాలో ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

