వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండుగ సందర్భంగా పూడూరు మండలం మిర్జాపూర్ కాంగ్రెస్ యువ నాయకుడు సుభాష్ రూపొందించిన ప్రత్యేక ప్రోమో సాంగ్ను గాంధీభవన్లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఘనంగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ రఘునాథ్ రెడ్డి, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, PACS వైస్ చైర్మన్ సురేందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, సర్పంచ్ వీరేశం తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

