Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ స్పెషల్ పేరుతో చార్జీల బాదుడు

Follow Udayam on Google
sreekanth patel Aug 27, 2026 3:36 PM మహబూబ్‌నగర్General
రాఖీ స్పెషల్ పేరుతో చార్జీల బాదుడు - Udayam
హైదరాబాద్ నుంచి జడ్చర్లకు సాధారణ బస్సు చార్జీ రూ.150 ఉండగా, రాఖీ పండుగ సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో రూ.190 వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రాఖీ స్పెషల్ పేరుతో రూ.40 అదనంగా వసూలు చేయడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ అదనపు చార్జీలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

Comments

G
Loading comments...