Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండుగ సందర్భంగా పోలీస్ కమిషనర్‌కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్ సిస్టర్స్

Follow Udayam on Google
raju Aug 27, 2026 2:28 PM నిజామాబాద్General
రాఖీ పండుగ సందర్భంగా పోలీస్ కమిషనర్‌కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్ సిస్టర్స్ - Udayam
రాఖీ పండుగను పురస్కరించుకుని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి చెందిన సిస్టర్స్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య కి మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సిస్టర్స్ పోలీస్ కమిషనర్ కి రాఖీ కట్టి , రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి , భద్రత, సోదరభావం , మానవతా విలువలను పెంపొందించడంలో పోలీస్ శాఖ చేస్తున్న సేవలను వారు అభినందించారు.

Comments

G
Loading comments...