వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రపంచ క్షౌర వృత్తిదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజుపేటలో నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జై నాయీ.. జై జై నాయీ అంటూ నినాదాలు చేశారు.
సంక్షేమం, హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

