వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెం మండలంలోని పలు ప్రాంతాల్లో సోమవారం కురిసిన చిరుజల్లులు ప్రజలకు తీవ్రమైన ఎండ వేడి నుండి ఉపశమనం అందించాయి.
ఈ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడగా, సకాలంలో పడిన జల్లులు పంటలకు జీవం పోస్తాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

