వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెం మండలం కొండమోడు-పేరేచర్ల ప్రధాన రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దాచేపల్లికి చెందిన ఒక వ్యక్తి తీవ్ర వేగంతో ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించి, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

