వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్పాల్ యాదవ్కు సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. బకాయిల చెల్లింపుపై రెండు వారాల్లో స్పష్టమైన ప్రతిపాదన ఇవ్వడంతోపాటు.. రూ.2 కోట్లను రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
సుమారు రూ.9 కోట్ల బకాయిలకు సంబంధించిన ఈ కేసులో రాజ్పాల్ యాదవ్పై గతంలో కోర్టులు శిక్ష విధించాయి. సుప్రీంకోర్టు తదుపరి విచారణను అక్టోబరు 5కు వాయిదా వేసింది.
Comments
Loading comments...

