Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో సమ్మె.. బ్యాంకుల మూసివేత

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 1:57 PM తూర్పుగోదావరి General
రాజమండ్రిలో సమ్మె.. బ్యాంకుల మూసివేత - Udayam
యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మె చేపట్టారు. రాజమండ్రి ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని, పెన్షన్‌ సమస్యలను పరిష్కరించాలని యూఎఫ్‌బీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...