వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శెట్లూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరిగాయి.
సర్పంచ్ కాళోజీ విఠల్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తేజ రావు పాటిల్, వార్డు సభ్యులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

