వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధునిక సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ నాంది పలికారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. చిట్కుల్లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
టెలికాం, కంప్యూటర్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలతో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందన్నారు.
Comments
Loading comments...

