Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని పరేడ్ గ్రౌండ్స్‌లో ఆగస్టు 15 వేడుకలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 8:37 AM గుంటూరుGeneral
రాజధాని పరేడ్ గ్రౌండ్స్‌లో ఆగస్టు 15 వేడుకలు - Udayam
రాష్ట్ర రాజధానిలోని పరేడ్ గ్రౌండ్స్‌లో వైభవంగా జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సన్నాహకాలపై జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ మంగళవారం సీఆర్‌డీఏ కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహణా సమీక్ష చేపట్టారు. ఈ నెల 13న చేపట్టనున్న ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్‌కు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...