వార్తలకు తిరిగి వెళ్లండి
తెర్లాం మండలం పణుకువలస అడ్డురోడ్డు వద్ద రాజాం-రామభద్రపురం రోడ్డులో కల్వర్టు గోడ కూలిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు.
ప్రమాదాలు జరగకముందే కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ శశిభూషణ్, ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

