Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్ తప్పిన ప్రాణాపాయం

Follow Udayam on Google
B Ganga Aug 24, 2026 8:44 PM పార్వతీపురం మన్యంGeneral
రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్ తప్పిన ప్రాణాపాయం - Udayam
రాజాం RTC కాంప్లెక్స్ ఆవరణలో సోమవారం సాయత్రం ఓ మహిళకు ప్రాణాపాయం తప్పింది. విశాఖ నుంచి వచ్చిన రాజేశ్వరి అనే మహిళ బస్సు దిగి నడుస్తుండగా.. అప్పుడే బస్సుల కోసం విద్యార్థులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ క్రమంలో ఆ మహిళ కిందపడిపోగా అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు మహిళ దగ్గరకు వచ్చింది. గమనించిన విద్యార్థులు కేకలు వేయడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సు నిలిపివేశాడు. ఈ ఘటనలో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...