వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ప్రాజెక్టుకు 27,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ పంపులు ఎందుకు ప్రారంభించడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జూరాలలో నీటి నిల్వ 7.1 టీఎంసీలకు చేరుకుందని, త్వరలో గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం వెంటనే ఎత్తిపోతల పథకాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

