Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెమెరాతో ప్రశ్నపత్రం చోరీ

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 6:49 AM జాతీయంGeneral
కెమెరాతో ప్రశ్నపత్రం చోరీ - Udayam
ఛత్తీస్‌గఢ్‌లో వ్యవసాయ వర్సిటీ ప్రశ్నపత్రాన్ని ఎండోస్కోపిక్‌ కెమెరాతో చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రొఫెసర్‌ యోగేశ్‌ సోనకేసరియా సీల్డ్‌ కవర్‌కు రంధ్రం చేసి ప్రశ్నలను రికార్డు చేసినట్లు తెలిపారు. ప్రశ్నపత్రం నకళ్లను విద్యార్థులకు రూ.11 వేలకు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రొఫెసర్‌తోపాటు ఐదుగురు విద్యార్థులను అరెస్ట్‌ చేశారు.

Comments

G
Loading comments...