Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీయూ పరిశోధనకు పేటెంట్‌ గుర్తింపు

వైష్ణవి శర్మ Jul 27, 2026 2:11 PM మహబూబ్‌నగర్తెలంగాణ
పీయూ పరిశోధనకు పేటెంట్‌ గుర్తింపు - Udayam Digital
పాలమూరు విశ్వవిద్యాలయ రసాయన శాస్త్ర విభాగం రూపొందించిన పునర్‌వినియోగ ఆక్సీకరణ కారకాలకు ఇండియన్‌ పేటెంట్‌ లభించింది. ఆరేళ్ల పరిశోధనతో నీటిలో రసాయన చర్యలు నిర్వహించే పర్యావరణహిత విధానాన్ని అభివృద్ధి చేశారు. ఆచార్యులు చంద్రకిరణ్‌, పరిశోధక విద్యార్థి శ్రీనివాస్‌, అధ్యాపకుడు రామరాజు ఈ పరిశోధనలో భాగమయ్యారు. ఈ విధానం ఔషధ, రసాయన పరిశ్రమలకు ఉపయోగకరమని తెలిపారు.

Comments

G
Loading comments...