వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమానికి బీసీ ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

