వార్తలకు తిరిగి వెళ్లండి
పుష్కర పంచాయతీల అభివృద్ధి.

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలిని రూ.7 కోట్లతో మోడల్ పంచాయతీగా అభివృద్ధి చేస్తుండగా, ఆ పనులపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ సంబంధిత వివరాలను అందించారు
Comments
Loading comments...