Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 1:12 PM పెద్దపల్లి General
అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష - Udayam
మానసిక వైకల్యంతో ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడిన న్యాతారి రామయ్యకు పెద్దపల్లి జిల్లా కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. 2023లో ఘటనపై జూలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి కె. సునీత తీర్పు వెలువరించారు. కేసులో కృషి చేసిన పోలీసులను రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అభినందించారు.

Comments

G
Loading comments...