వార్తలకు తిరిగి వెళ్లండి
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పుదుచ్చేరి బీచ్ రోడ్డులో తుది పెరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. పోలీసు బలగాలు, ఎన్సీసీ కేడెట్లు, విద్యార్థులు క్రమశిక్షణతో కవాతులో పాల్గొన్నారు.
బీచ్ రోడ్డు పరిసరాల్లో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రిహార్సల్స్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Comments
Loading comments...

