వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజల భద్రతే ప్రాధాన్యం

Photo Gallery
ప్రజల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తూ మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో 16 అత్యాధునిక సీసీ కెమెరాలను జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు. ఇటీవలి వరుస చోరీల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకంగా మారుతాయని, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...