వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రకృతి సాగుపై కెన్యా బృందం

Photo Gallery
ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనానికి కెన్యా ప్రతినిధులు ఏలూరు జిల్లాలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో జీవ ఎరువులు, వరి సాగు పద్ధతులను వారు పరిశీలించారు.
రైతులు, అధికారులు పెట్టుబడి, మార్కెటింగ్ అంశాలను వారికి వివరించారు. ఈ అంతర్జాతీయ బృందంలో పలువురు వ్యవసాయ నిపుణులు, ప్రతినిధులు ఉన్నారు.
Comments
Loading comments...