వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ప్రజావాణికి వచ్చిన అర్జీల పరిష్కారం ఆలస్యమవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే నుంచి జులై 24 వరకు 2,200 అర్జీలు రాగా, 820 పెండింగ్లో ఉండగా, 1,380 సంబంధిత శాఖల పరిశీలనలో ఉన్నాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
రెవెన్యూ, విద్యుత్తు, భూసేకరణ తదితర శాఖల్లో అనేక అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో విచారణ వేగవంతం చేసి సమస్యలను త్వరగా పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.
Comments
Loading comments...
