వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నేడు మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలపై మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

